విద్యార్థులకు అలర్ట్: కోర్సుల ఫీజులు ఫిక్స్

by Disha Web Desk 4 |
విద్యార్థులకు అలర్ట్: కోర్సుల ఫీజులు ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌, ఇతర వృత్తి విద్యా కోర్సుల ఫీజులను అఖిల భారత సాంకేతిక విద్యామండలి(AICTE) ఫిక్స్ చేసింది. బీటెక్‌కు సంవత్సరానికి కనిష్ఠంగా రూ.79,600, గరిష్ఠంగా రూ.1,89,000గా నిర్ణయించింది. ఇంజినీరింగ్ డిప్టొమాకు రూ.67,900, రూ.1,40,900 ఇంజినీరింగ్ పీజీకి రూ.1,41,200, రూ.1,95,200, హోటల్ మేనేజ్‌మెంట్‌కు రూ.1,83,400, రూ.3,78,400గా ఫిక్స్ చేశారు.



Next Story

Most Viewed