- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విద్యార్థులకు అలర్ట్: కోర్సుల ఫీజులు ఫిక్స్
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, ఇతర వృత్తి విద్యా కోర్సుల ఫీజులను అఖిల భారత సాంకేతిక విద్యామండలి(AICTE) ఫిక్స్ చేసింది. బీటెక్కు సంవత్సరానికి కనిష్ఠంగా రూ.79,600, గరిష్ఠంగా రూ.1,89,000గా నిర్ణయించింది. ఇంజినీరింగ్ డిప్టొమాకు రూ.67,900, రూ.1,40,900 ఇంజినీరింగ్ పీజీకి రూ.1,41,200, రూ.1,95,200, హోటల్ మేనేజ్మెంట్కు రూ.1,83,400, రూ.3,78,400గా ఫిక్స్ చేశారు.
Next Story