- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: విశాఖ-భోగాపురం మధ్య 6 లైన్ల కోస్టల్ హైవే నిర్మాణం చేపట్టనున్నట్టు మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. గోస్తనీ నదిపై 2.6 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. ఐకానిక్ డిజైన్ చేయాలని సీఎం జగన్ సూచించారని వెల్లడించారు. రహదారుల అభివృద్ది కోసం ఏపీని 4 డివిజన్లుగా విభజించామని చెప్పారు. మార్చి 31 నాటికి దెబ్బతిన్న రోడ్ల పునర్నిర్మాణం చేస్తామన్నారు.
Next Story