సామాన్య పౌరుడిలా క్యూలో నిల్చొని ఓటు వేసిన రాహుల్ ద్రవిడ్ (వీడియో)

by Disha Web Desk 4 |
సామాన్య పౌరుడిలా క్యూలో నిల్చొని ఓటు వేసిన రాహుల్ ద్రవిడ్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత ఇండియా క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ శుక్రవారం బెంగళూరులో సామాన్య వ్యక్తిలో క్యూలో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో కామన్ మ్యాన్‌లా తన ఓటు హక్కుని మిస్టర్ డిపెండబుల్ వినియోగించుకున్నారు. ప్రజలు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ద్రవిడ్ కోరారు. ప్రజాస్వామ్యం మనకిచ్చిన హక్కు ఓటు అన్నారు. మరో ఇండియన్ లెజండరీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సైతం బెంగళూరు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Click For Twitter Post



Next Story

Most Viewed

    null