- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ సూర్యాపేట: ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ విధానంతో నిర్మించిన వ్యాపార దుకాణ సముదాయములను మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణ పేదరిక నిర్మూలన కోసం మెప్మా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.
చిరు వ్యాపారులకు ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ పథకం ద్వారా రూ.10,000ల రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మజ రాణి, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ పి.రామాంజుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story