- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
దుబ్బాక ఉపఎన్నికల నేపథ్యంలో బీజేపీ అసత్యమేవ జయతే పద్దతిలో ప్రచారం చేస్తోందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. అబద్దాల పునాదుల మీద బీజేపీ ప్రచారం సాగుతోందని మండిపడ్డారు. కేసీఆర్ కిట్లో కేంద్ర నిధులు ఒక్క రూపాయి కూడా లేవని హరీష్ రావు స్పష్టం చేశారు. బీజేపీ నేతల ఇంట్లో డబ్బులు దొరికితే నాటకాలు ఆడారన్నారు. తప్పు చేసి, ధర్నాలు చేసి పోలీసులపై నిందలేశారని ఎద్దేవా చేశారు. బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని దుబ్బాక ప్రజలు తిప్పి కొడతారని తెలిపారు.
Next Story