ఆ కేసులో యువతి, ఇద్దరు యువకుల అరెస్ట్

by  |
ఆ కేసులో యువతి, ఇద్దరు యువకుల అరెస్ట్
X

దిశ, క్రైమ్​ బ్యూరో: రాయదుర్గం పోలీస్​ స్టేషన్​ పరిధిలో యాజమానులకు మత్తు మాత్రలు ఇచ్చి రూ.15లక్షలు దోపిడీ చేసిన కేసులో మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దోపిడీలో మొత్తం 10మంది పాల్గొనగా కొద్దిరోజుల క్రితం ముగ్గుర్నీ అరెస్టు చేశారు. తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇంకా ఈ కేసులో మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. గతంలో రూ.5.2లక్షల నగదు, 300గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇవాళ రూ.17వేల నగదు, 83గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.


Next Story

Most Viewed