- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: మాంసం తింటుండగా గొంతులో ఎముక ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గద్వాల జిల్లాలోని గుట్టు మండలం లింగాపురంలో ఆదివారం ఓ వ్యక్తి మాంసం తింటున్నాడు. ఈ సమయంలో ఓ ఎముక అతడి గొంతులో ఇరుక్కుంది. దీంతో ఆ వ్యక్తి మృతిచెందాడు. మృతుడి వయస్సు 40 సంవత్సరాలు అని తెలిసింది. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story