- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మేడ్చల్: జిల్లాలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధి వరకే పరిమితమైన కరోనా కేసులు.. తాజాగా గ్రామీణ ప్రాంతాలకు ఎగబాకుతున్నాయి. బుధవారం ఒక్కరోజే కొత్తగా 457 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,187కు చేరాయి. ఇప్పటి వరకు 3,730 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 6,403 మంది చికిత్స తీసుకుంటున్నారు. కోవిడ్ బారినపడి ఇప్పటి వరకు 54 మంది మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు.
Next Story