- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రతిష్టాత్మక క్రికెట్ మ్యాగజీన్ విజ్డెన్ అల్మనాక్ ఈ తరం వరల్డ్ టెస్ట్ ఎలెవన్ని ప్రకటించింది. ప్రస్తుత ఫామ్, ఓవరాల్ రికార్డ్స్ పరిగణలోకి తీసుకొని ఈ జట్టును ఎంపిక చేసింది. అయితే భారత్ నుండి నలుగురు ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాలతో పాటు ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లకు ఈ అత్యుత్తమ జట్టులో చోటు దక్కింది. అయితే టెస్ట్ క్రికెట్కు ప్రతిరూపంగా నిలిచే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాత్రం ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేసే విరాట్ కోహ్లీకి బదులు ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్కు ఆ స్థానంలో చోటు దక్కింది.
Next Story