- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని యాదవవీధిలో నివాసముంటున్న కియా ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. నంబులపూలకుంట మండలం గోపనపల్లి గ్రామానికి చెందిన అనిల్(23) పెనుగొండ లోని కియా ఫ్యాక్టరీ లో పని చేస్తున్నాడు.
శనివారం రాత్రి, తాను ఉంటున్న రూములో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు ధర్మవరం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తీ సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story