- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కేరళలో లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ప్రస్తుతం అక్కడ మే 16తో తొలిదశ లాక్డౌన్ కాలపరిమితి ముగియనుంది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 35వేలకు పైగా కేసులు నమోదు కాగా, 95 మందికి పైగా మృతి చెందారు. రోజురోజుకూ కొవిడ్ వ్యాప్తి పెరుగుతుండటంతో మే 23వ తేదీ వరకు లాక్డౌన్ పొడగిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Next Story