- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- రాశిఫలాలు
- ఫోటోలు
- ఆరోగ్యం
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు అమ్మవారిని శుక్రవారం ధనలక్ష్మీగా అలంకరించి పూజలు నిర్వహించారు. మూడు కోట్ల యాభై ఒక్క లక్ష రూపాయలతో ఆర్యవైశ్య సంఘం సభ్యులు అమ్మవారికి అలంకరణ చేశారు.
ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందిమల్ల సురేష్, నరహరి శ్రీనివాసులు, బిల్ల కంటి రాము తదితరుల ఆధ్వర్యంలో భక్తులు అమ్మవారికి కుంకుమార్చనలు, విశిష్ట పూజలు జరిపారు. మూడు కోట్ల 50 లక్షల రూపాయల నగదుతో అలంకరింపబడిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.