- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఆరు స్థానాల్లో పోటీ చేయనుంది. మిగిలిన 54 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. కార్పొరేషన్లోని 23,48,28,16,8,51 డివిజన్లలో జనసేన పోటీ చేయనుంది. ఇరుపార్టీల గెలుపు కోసం కార్యకర్తలంతా సమన్వయంతో కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. జనసేన నుంచి పోటీ చేస్తున్న వారిలో మిరియాల జగన్(23 డివిజన్), ధనిశెట్టి భానుమతి(48),భోగా హరిప్రియ(28), బండారు రామకృష్ణ(16), బోడా వినోద్(8),సింగారపు చంద్రమౌళి(51)లు ఉన్నారు.
Next Story