కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పోటీ

by  |
కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పోటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఆరు స్థానాల్లో పోటీ చేయనుంది. మిగిలిన 54 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. కార్పొరేషన్‌లోని 23,48,28,16,8,51 డివిజన్లలో జనసేన పోటీ చేయనుంది. ఇరుపార్టీల గెలుపు కోసం కార్యకర్తలంతా సమన్వయంతో కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. జనసేన నుంచి పోటీ చేస్తున్న వారిలో మిరియాల జగన్(23 డివిజన్), ధనిశెట్టి భానుమతి(48),భోగా హరిప్రియ(28), బండారు రామకృష్ణ(16), బోడా వినోద్(8),సింగారపు చంద్రమౌళి(51)లు ఉన్నారు.

Next Story

Most Viewed