- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
టీమిండియా మాజీ సారధి అనిల్ కుంబ్లే టెస్టుల్లో ప్రపంచ రికార్డు సృష్టించి నేటికి 21ఏళ్లు పూర్తి అయ్యాయి. 1999లో భారత్, పాకిస్తాన్ల మధ్య జరిగిన రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్లో అనిల్ కుంబ్లే 74 పరుగులిచ్చి, పది వికెట్లు తీశారు. కాగా ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేకర్ తర్వాత మొత్తం పది వికెట్లు తీసిన రెండో బౌలర్గా కుంబ్లే చరిత్ర సృష్టించాడు. ఈ చారిత్రక రోజుని గుర్తు చేసుకుంటూ ఐసీసీ ట్వీట్ చేసింది.
Next Story