- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం నాలుగో సోమవారం కావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఉదయం నాలుగు గంటల నుంచే దర్శనాలు ప్రారంభం అయ్యాయి. కాగా స్వామి, అమ్మవార్ల లఘు దర్శనానికి మాత్రమే భక్తులకు అధికారులు అవకాశం ఇచ్చారు. కరోనా నిబంధనలు పాటిస్తూ నాలుగు విడతలుగా ఆర్జిత అభిషేకాలు, రెండు విడతలుగా హోమాలు నిర్వహించనున్నారు. నేడు సాయంత్రం పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కరోనా నిబంధనల దృష్ట్యా పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.
Next Story