- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఉదయాన్నే పసుపుపాలు తాగితే ఏం అవుతుందో తెలుసా?
by Dishanational2 |
X
దిశ, వెబ్డెస్క్ : చలికాలం వచ్చిందంటే చాలు , చాలా మంది వేడి వేడిగా ఏదైనా తాగాలని చూస్తుంటారు. కొందరు ఎక్కువ సార్లు టీ తాగడానికి ఆ సక్తి చూపుతే మరి కొందరు, పాలు తాగడానికి ఇష్టపడుతారు. అయితే కొంత మంది పాలల్లో పసుపు వేసుకొని తాగుతుంటారు. అయితే ఇలా చేయడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు.
అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదయాన్నే పసుపు పాలు తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందంట.
పసుపు పాలు తాగడం వలన జలుబు, ఫ్లూని నుంచి త్వరగా బయట పడవచ్చు.
పసుపులో యాంటీబయాటిక్, యాంటిసెప్టిక్ మరియు హీలింగ్ లక్షణాలు ఉన్నాయి. పాలలో పసుపు కలిపి తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.
ఏదైనా గాయం ఉంటే పసుపు పాలతో నయం అవుతుంది
ఇవి కూడా చదవండి:
చలికాలంలోనే COLD, FLU కేసులు ఎందుకు..? రీజన్ కనిపెట్టిన సైంటిస్టులు
Next Story