- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్ట్, బకింహోమ్ కెనాల్ సందర్శించారు. ఈ సందర్భంగా రావూరు మరియు చేవూరు గ్రామాలలో ఉన్న స్థలాల వివరాలు సేకరించారు. పోర్ట్ సంబంధిత పరిశ్రమలకే ప్రభుత్వం సేకరించిన భూముల చెందుతాయని తెలిపారు. పోర్టు సందర్శనలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story