- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, గుండుమాల్: మండల ప్రజలు కలుషితమవుతున్న మంచినీరు వల్ల రోగాల బారిన పడుతున్నారు. సంబంధిత అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలో మెయిన్ సెంటర్ లో మంచినీటి పైపు రంద్రం పడటం వల్ల నీరు బయటికి వచ్చి మళ్లీ అదే పైపులోకి వెళ్తోంది. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అయినా కూడా అధికారులు పట్టించుకోవడంలేదు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Next Story