- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గ్రేటర్ హైదరబాద్లో నేటి నుంచి ఉచిత తాగునీటి సరాఫరా జరగనుంది. ఇవాళ రెహమత్నగర్లోని ఎస్పీఆర్ హిల్స్లో ఉచిత తాగునీరు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఒక్కో కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా సరాఫరా జరగనుంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ మేరకు ఈ పథకం ప్రారంభం కానుంది. బస్తీల్లో నల్లాలకు మీటర్లు లేకున్నా ఉచిత తాగునీటి సరాఫరా పథకం అందనుంది. అపార్టుమెంట్లలో నీటిమీటర్లు తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది.
Next Story