- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- లోక్సభ ఎన్నికలు-2024
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో కొత్తగా నాలుగు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త కళాశాలలు ప్రారంభిస్తామని విద్యాశాఖ తెలిపింది. వికారాబాద్, పరిగి, ఉప్పల్, మహేశ్వరంలో కొత్త డిగ్రీ కాలేజీలు ఓపెన్ కానున్నాయి. ప్రభుత్వ ప్రకటనతో నిరుపేద విద్యార్థులకు లాభం చేకూరనుందని పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
Next Story