- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కొత్తగా 4 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు..
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో కొత్తగా నాలుగు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త కళాశాలలు ప్రారంభిస్తామని విద్యాశాఖ తెలిపింది. వికారాబాద్, పరిగి, ఉప్పల్, మహేశ్వరంలో కొత్త డిగ్రీ కాలేజీలు ఓపెన్ కానున్నాయి. ప్రభుత్వ ప్రకటనతో నిరుపేద విద్యార్థులకు లాభం చేకూరనుందని పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో కొత్తగా నాలుగు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త కళాశాలలు ప్రారంభిస్తామని విద్యాశాఖ తెలిపింది. వికారాబాద్, పరిగి, ఉప్పల్, మహేశ్వరంలో కొత్త డిగ్రీ కాలేజీలు ఓపెన్ కానున్నాయి. ప్రభుత్వ ప్రకటనతో నిరుపేద విద్యార్థులకు లాభం చేకూరనుందని పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
Next Story






