తెలంగాణలో కొత్తగా 4 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు..

by  |
govt-colleges
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కొత్తగా నాలుగు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త కళాశాలలు ప్రారంభిస్తామని విద్యాశాఖ తెలిపింది. వికారాబాద్, పరిగి, ఉప్పల్, మహేశ్వరంలో కొత్త డిగ్రీ కాలేజీలు ఓపెన్ కానున్నాయి. ప్రభుత్వ ప్రకటనతో నిరుపేద విద్యార్థులకు లాభం చేకూరనుందని పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు.


Next Story

Most Viewed