- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే ఢిల్లీలోని AIIMS ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మన్మోహన్ను పరిక్షించిన వైద్యులు జ్వరం, వీక్నెస్తో బాధపడుతున్నట్టు పేర్కొన్నారు. ఇదిలాఉండగా, 89 ఏళ్ల మాజీ ప్రధాని ఈ యేడాది మొదట్లో కరోనా బారిన పడటంతో ఆయన ఏయిమ్స్లో చేరిన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం కొవిడ్ నుంచి కోలుకున్నాక తిరిగి ఆయన ఇంటికి చేరుకున్నారు.
Next Story