బ్రేకింగ్ : AIIMS‌లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

by  |
బ్రేకింగ్ : AIIMS‌లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే ఢిల్లీలోని AIIMS ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మన్మోహన్‌ను పరిక్షించిన వైద్యులు జ్వరం, వీక్‌నెస్‌తో బాధపడుతున్నట్టు పేర్కొన్నారు. ఇదిలాఉండగా, 89 ఏళ్ల మాజీ ప్రధాని ఈ యేడాది మొదట్లో కరోనా బారిన పడటంతో ఆయన ఏయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం కొవిడ్ నుంచి కోలుకున్నాక తిరిగి ఆయన ఇంటికి చేరుకున్నారు.


Next Story

Most Viewed