- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిగిలింది ముగ్గురే..
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ తుది ఫలితానికి మరో మూడు అడుగుల దూరంలో ఉంది. ఇప్పటి వరకు 67 మంది అభ్యర్థులు కౌంటింగ్ ప్రక్రియ నుంచి ఎలిమినేట్ అయ్యారు. మరో నలుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. అయితే 67వ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేషన్ తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,22,638 ఓట్లు, తీన్మార్ మల్లన్న 99,210, కోదండరామ్ 89,409 ఓట్లతో వరుస స్థానాల్లో ఉన్నారు. అయితే […]</p>

X
దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ తుది ఫలితానికి మరో మూడు అడుగుల దూరంలో ఉంది. ఇప్పటి వరకు 67 మంది అభ్యర్థులు కౌంటింగ్ ప్రక్రియ నుంచి ఎలిమినేట్ అయ్యారు. మరో నలుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. అయితే 67వ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేషన్ తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1,22,638 ఓట్లు, తీన్మార్ మల్లన్న 99,210, కోదండరామ్ 89,409 ఓట్లతో వరుస స్థానాల్లో ఉన్నారు. అయితే రెండో ప్రాధాన్యత ఓట్లలో పల్లాకు 5252 ఓట్లు రాగా, మల్లన్నకు 7352 ఓట్లు, కోదండరామ్కు 10,299 ఓట్లు రావడం గమనార్హం. పల్లా రాజేశ్వర్ రెడ్డి 23,428 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. కాగా ఏ అభ్యర్థి మ్యాజిక్ ఫిగర్ను చేరుకునే పరిస్థితులు కన్పించడం లేదు. మరోవైపు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది.
Next Story






