- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఒకే జైలులో 85 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ గా తేలిన ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. అస్సాంలోని నౌగావ్ జిల్లా సెంట్రల్ జైల్లో గత నెలలో ఖైదీలకు హెచ్ఐవీ టెస్టులు చేశారు. తాజాగా టెస్టు రిజల్ట్స్ రాగా.. 85 మంది ఖైదీలకు హెచ్ఐవీ సోకినట్లు తేలింది. దీంతో జైలు అధికారులు విస్తుపోయారు. ఈ 85 మంది డ్రగ్స్కు అలవాటుపడ్డారని, డ్రగ్స్ తీసుకునేటప్పుడు వాడిన సిరంజీల కారణంగానే ఒకరి నుంచి మరొకరికి హెచ్ఐవీ సోకి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story