- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కరోనా కారణంగా ఇన్ని రోజులు మూతబడిన స్కూళ్లు, కాలేజీలు ఇప్పుడిప్పుడే తెరచుకుంటున్నాయి. అనుకున్న సమయానికే అన్ని తరగతుల వారికి పరీక్షలు నిర్వహించి అకాడమిక్ ఇయర్ పూర్తి చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలోనే జూన్ 14 తర్వాత ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది.ఎంసెట్ ఫస్టియర్ పూర్తి సిలబస్, సెకండియర్లో 70శాతం సిలబస్ వరకే పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది.అలాగే ఈసారి ఎంసెట్ పరీక్షల్లో ఛాయిస్ పెంచుతామని, ఇంటర్ వెయిటేజీ ఎంసెట్లో ఉంటుందని విద్యాశాఖ తెలిపింది.
Next Story