- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ నగర పరిధిలో ప్లాస్టిక్ విగ్రహాలను నిషేధించినందున ఎవరు ప్రతిష్టించ వద్దని నగర మేయర్ బొంతు రాంమ్మోహన్ కోరారు. ఈ ఏడాది నగర పరిధిలో లక్ష మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంచిపెడతామని ఆయన పేర్కొన్నారు. డివిజన్ల వారిగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భక్తులు మండపాలు ఏర్పాటు చేయకుండా ఇండ్లలోనే ప్రతిమలను నిలుపుకోవాలని సూచించారు.
స్వచ్ఛ్ సర్వేక్షన్- 2020 ర్యాంకుల్లో జీహెచ్ఎంసీకి మొదటి స్థానం వచ్చిందన్నారు. 40 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో బెస్ట్ సిటిజన్ ఫీడ్ బ్యాక్ కేటగిరీలో ఈ ర్యాంక్ వచ్చిందని తెలిపారు. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో క్లీన్ లో హైదరాబాద్కు 23వ ర్యాంక్, శానిటేషన్ లో 3వ స్థానంలో నిలిచిందని బొంతు రామ్మోహన్ ప్రకటించారు.
Next Story