- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,మక్తల్ : నారాయణపేట జిల్లా మక్తల్ లో షేర్ మార్కెట్ల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసి వంద కోట్ల రూపాయలతో ఉడాయించిన మోసగాడికి సంబంధించిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం పాఠకులకు విదితమే.
ఈ కథనాన్ని ముందుగా వెలుగులోకి తేవడంతో బాధితులంతా లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో బాధితులతో పాటు మొత్తం నియోజకవర్గంలోని అన్ని మండలాలు,నారాయణపేట జిల్లా కేంద్రంలో పలువురు ఈ మోసానికి సరిపడ పాటలను జతచేసి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసుకుంటున్నారు. దీనితో దిశ ప్రత్యేకత దశదిశలా వ్యాప్తి స్తోంది అని చెప్పడానికి గర్విస్తున్నాం.
Next Story