- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బిగ్ బ్రేకింగ్: సతిగూడ జలాశయంలో నాటుపడవ బోల్తా.. ఇద్దరు గల్లంతు
by Disha Web Desk |
X
దిశ, ఉత్తరాంధ్ర : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో సతిగూడ జలాశయంలో పడవ ప్రమాదం జరిగింది. నాటుపడవలో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. నాటుపడవతో ఇద్దరు చేపల వేటకు వెళ్లిన సమయంలో హఠత్తుగా నది ప్రవాహం వేగం పెరిగింది. ఈ క్రమంలో పడవ అదుపు తప్పి బోల్తా పడింది. ఇద్దరు గల్లంతయ్యారన్న సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా మహిళ మృతదేహం లభ్యం అయ్యింది. మరొక వ్యక్తి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి.
Next Story