- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.50కోట్లకు కుచ్చుటోపీ
by Sathputhe Rajesh |
క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం చెన్నైలో వెలుగు చూసింది.

X
దిశ, వెబ్డెస్క్: క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం చెన్నైలో వెలుగు చూసింది. బిట్ కాయిన్ పేరుతో ఏకంగా రూ.50కోట్లను మోసగాళ్లు వసూలు చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రూ.50 కోట్లను అరుణ్ కుమార్ గ్యాంగ్ వసూలు చేసింది. వీరు ఏకే ట్రేడర్స్ పేరుతో కృష్ణ గిరిలో కార్యకలాపాలు సాగిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి అరెస్ట్ చేశారు.
Next Story






