- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇంట్లో ఉన్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన దొంగ
by Dishafeatures2 |
X
దిశ, కూకట్పల్లి: కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ కేపీహెచ్బీ రోడ్డు నంబర్ 2 ఈడబ్ల్యూఎస్ 1039 లో నివాసం ఉంటున్న బీమిరెడ్డి వెంకట యజ్ఞ కుమారి(50) తమ వాకిట్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమె మెడలో నుంచి 2.5 తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న కేపీహెచ్బీ సిఐ కిషన్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొంగ కదలికలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
- Tags
- kphb
Next Story