ఆయనకు జగన్ నివాళులు

by  |
ఆయనకు జగన్ నివాళులు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని ఇడుపులపాయలో ముఖ్యమంత్రి జగన్.. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ మరణంలేని మహానేత అని, రైతుపక్షపాతి అని, రైతులకు ఉచిత కరెంట్ లాంటి పథకాల విషయంలో ఆయన ఇప్పటికే చిరంజీవే అంటూ వైఎస్సార్ ను గుర్తు చేసుకున్నారు.

Next Story