- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భువనగిరి రూరల్: రన్నింగ్లో ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటన బుధవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద జరిగింది. హైదరాబాద్లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన సంజయ్ కుమార్ ఏపీ 10ఈఈ 3224 నెంబర్ గల రెనాల్ట్ లాడ్జ్ కారులో భువనగిరి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా టోల్ ప్లాజా దగ్గరకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సంజయ్ కుమార్ కారును నిలిపివేసి అందులో ప్రయాణిస్తున్న వారు దిగి పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. క్షణాల్లోనే కారు మంటలు కాలి బుడిద అయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
Next Story