- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. రెండు నెలల క్రితం 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ను గంజాయి బ్యాచ్ హత్య చేసిన విషయం తెల్సిందే. బుధవారం రాత్రి నగరంలోని 6వ టౌన్ పరిధిలో నిజాం కాలనీలో ఓ యువకుడిపై కత్తులతో దాడి చేశారు. సుల్తాన్ అనే గంజాయి విక్రేత తన ఇంటి ముందు గంజాయిని అమ్మకాలు చేయవద్దన్నందుకు మాజిద్ అనే యువకుడిపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో మాజిద్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఓ మజ్లిస్ పార్టీకి చెందిన నేత కేసు నమోదు చేయనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
Next Story