- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఓదెల: హుజూరాబాద్ ఉప ఎన్నిక దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల ప్రచారంలో పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలానికి చెందిన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకటే వాహనంలో వెళ్లి ప్రచారం నిర్వహించడం గమనార్హం. మూడు పార్టీల వద్దకు ఒకే కారులో వెళ్లిన కార్యకర్తలు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఇన్చార్జీల నుంచి వాహన కిరాయి, మందు, భోజనానికి ఖర్చుల డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. కానీ, ఓటు మాత్రం ఈటల రాజేందర్కే వేయాలని చెప్పడంతో అక్కడ ఉన్న ఓటర్లు వీరిని చూసి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
Next Story