- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వేతనాల్లో కోతలు విధించేందుకు సిద్ధమైన దిగ్గజ సంస్థ!
by Dishanational4 |
X
దిశ, వెబ్డెస్క్: ఐటీ దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఉద్యోగులను తొలగిస్తున్న క్రమంలోనే ఇంటెల్ సంస్థ ఉద్యోగులను తొలగించకుండా.. వేతనాలు తగ్గించే యోచనలో ముందుకు కదిలింది. ఇంటెల్ తన ఉద్యోగుల జీతాలను తొలగించనున్నట్లు ప్రకటించింది. అయితే కంపెనీ సీఈవో స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు తమ జీతాలను తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇంటెల్ తాజా ఆ సంస్థ సీఈవో పాట్ గెల్సింగర్ వేతనంలో 25 శాతం కొత విధించగా.. ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులకు 15 శాతం వేతనం తగ్గించనున్నారు. సీనియర్ మేనేజర్లకు 10 శాతం.. మధ్యస్థాయి మేనేజర్లకు 5 శాతం వేతనాల్లో కోత విధించేందుకు నిర్ణయం తీసుకుంది.
Next Story