- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏప్రిల్-15: మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?
దిశ, ఫీచర్స్: బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ కొనుగోలు దారులను అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన పసిడి రేట్లు.. గత రెండు మూడు రోజులు తగ్గి ఊరటనిచ్చాయి. తాజాగా, నేడు భారీగా పెరిగి పసిడి ప్రియులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిన్నటి రేట్లతో పోల్చుకుంటే.. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 550 పెరగడంతో రూ. 67,050కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ.600 పెరగ్గా.. రూ. 73, 150కి విక్రయిస్తున్నారు. అలాగే కిలో వెండిపై రూ. 500 పెరగడంతో రూ. 89, 500గా ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్లో నేటి బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర- రూ. 67, 050
24 క్యారెట్ల బంగారం ధర- రూ. 73,150
విజయవాడలో నేటి బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర- రూ. 67, 050
24 క్యారెట్ల బంగారం ధర- రూ. 73,150