- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నివాళ్లర్పించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశానికి దిశానిర్దేశం చేసిన గొప్ప మనిషి అంబేద్కర్ అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు వెలుగు నింపిన వ్యక్తి అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. అంబేద్కర్ జయంతి, వర్థంతి చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రాగానే సర్దార్ పటేల్ విగ్రహం మాదిరిగానే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు.
Next Story