- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అడ్మిషన్ సహా పలు రకాల ఫీజులను రద్దు చేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. రీ అడ్మిషన్లు, మీడియం లేదా గ్రూప్ మార్పులకు వసూలు చేసే ఫీజును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటర్ కాలేజీ ప్రిన్సిపాల్లకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరోనాతో ఈ ఏడాది రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం అందులో భాగంగానే ఇంటర్ విద్యార్థులకు మరింత వెసులు బాటు కల్పించే విధంగా ఫీజులను రద్దు చేసినట్లు తెలుస్తోంది.
Next Story