- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Godavariలో పడవ బోల్తా.. ఇద్దరు మత్స్యకారుల కోసం గాలింపు
by Disha Web Desk 16 |
X
దిశ వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరిలో మత్స్యకారుల పడవ బోల్తా పడింది. దీంతో ఐదుగురు మత్స్యకారులు గోదావరిలో గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పోలవరానికి చెందిన అప్పలస్వామి, కృష్ణమూర్తి గల్లంతైనట్లు గుర్తించారు. చీకటిపడటంతో గాలింపు చర్యలు కష్టంగా మారాయి. దీంతో అప్పలస్వామి, కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వారు సురక్షితంగా బయటకు రావాలని కోరుకుంటున్నారు.
Next Story