- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రెండో రోజుకి పెరిగిన CM జగన్ బ్యాండేజ్ సైజ్.. చివరికి ఇలా అవుతాడంటూ TDP సెటైర్
దిశ, వెబ్డెస్క్: ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్ల జోరు నడుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ-వైసీపీ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో విజయవాడ సిద్ధం సభలో సీఎం జగన్పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తి జగన్పై దాడి చేశాడు. ఈ ఘటనలో జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం అయ్యింది. ఈ దాడిపై పలువురు రాయకీయ నాయకులు స్పందించి.. సింపతీ చూపించగా.. టీడీపీ నేతలు దారుణంగా కామెంట్లు చేశారు. తాజాగా టీడీపీ పార్టీ నాయకుడు ఒకరు సింపతీ రెడ్డి అని క్యాప్షన్ జోడించి జగన్కు సంబంధించిన ఓ మీమ్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఈ మీమ్లో జగన్ మొదటి రోజు చిన్న బ్యాండేజ్తో కనిపించగా, రెండో ఆ బ్యాండెజ్ సైడ్ కాస్త పెరిగింది. ప్రచారం చివరి రోజు వరకు జగన్ బాడీ మొత్తం బ్యాండేజ్తో కనిపిస్తున్నట్లు ఉంది. ఈ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. జగన్పై సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.