- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తిరుపతి జిల్లాలో 15 ఏనుగుల బీభత్సం..80 ఎకరాల్లో మామిడి తోటల ధ్వంసం
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మాముండూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి ఆనుకొని ఉన్న మామిడి తోటలపై రెండు రోజులుగా 15 ఏనుగుల గుంపు పడి ధ్వంసం చేశాయి. దాదాపు 80 ఎకరాల్లో మామిడి తోటలను ధ్వంసం చేశాయి. అటవీ శాఖ అధికారులకు రైతులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఏనుగుల మందను చెల్లాచెదురు చేసేందుకు స్థానిక రైతులు బాణసంచా పేల్చారు. అయినా లాభం లేదు. మామిడి తోటల సమీపలో ఏనుగుల గుంపు తిష్ట వేశాయి. రాత్రి అయితే చాలు మామిడితోటల్లోకి వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏనుగులకు తరిమివేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Next Story