- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala: మొదటి ఘాట్లో ప్రమాదం, ఇద్దరు మృతి
by Vemula.Srinu Prasad |
తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది.....

X
దిశ, తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. 24 మలుపు వద్ద ఆగి ఉన్న తుఫాన్ వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తెలంగాణ, కర్ణాటకకు చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో 15 మంది భక్తులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతికి రుయా ఆస్పత్రికి తరలించారు
Next Story






