ఎంఐఎం విస్తరణకు టీఆర్ఎస్ నిధులు: విజయశాంతి

దిశ, వెబ్ డెస్క్: ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ వ్యాఖ్యలపై విజయశాంతి స్పందించారు. టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని అన్నారు. ఏడుగురు ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఎలా పడిపోతుందని ఆమె అన్నారు. ఓటర్లను మోసగించేందుకే ఈ కుట్ర అని అన్నారు. మోడీపై యుద్దం చేసేందుకు టీఆర్ఎస్, ఎంఐఎంలు పన్నిన రాజకీయ వ్యూహమని అన్నారు. దేశ వ్యాప్తంగా ఎంఐఎం విస్తరణకు టీఆర్ఎస్ నిధులు ఇస్తోందని అన్నారు.

Update: 2020-11-22 07:45 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ వ్యాఖ్యలపై విజయశాంతి స్పందించారు. టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని అన్నారు. ఏడుగురు ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఎలా పడిపోతుందని ఆమె అన్నారు. ఓటర్లను మోసగించేందుకే ఈ కుట్ర అని అన్నారు. మోడీపై యుద్దం చేసేందుకు టీఆర్ఎస్, ఎంఐఎంలు పన్నిన రాజకీయ వ్యూహమని అన్నారు. దేశ వ్యాప్తంగా ఎంఐఎం విస్తరణకు టీఆర్ఎస్ నిధులు ఇస్తోందని అన్నారు.

Tags:    

Similar News