నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు: విజయసాయిరెడ్డి

దిశ వెబ్ డెస్క: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడి పై మరోసారి విమర్శలు చేశారు. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. “మహానేత వైఎస్సార్ లాగా, సీఎం జగన్ లాగా చంద్రబాబును గుర్తుకు తెచ్చే పథకం ఒక్కటంటే ఒక్కటి లేదు. ఎన్నికల ముందు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు.. డబ్బు వెదజల్లి ప్రజాభిప్రాయాన్ని మార్చొచ్చనే భ్రాంతిలో మునిగి తేలుతుంటాడు. దీని కోసం ఒక నయా పెట్టుబడిదారి ముఠాను తయారు చేశాడు.” అంటూ విజయసాయి రెడ్డి ఆరోపించారు.

Update: 2020-09-07 04:53 GMT

దిశ వెబ్ డెస్క: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడి పై మరోసారి విమర్శలు చేశారు. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. “మహానేత వైఎస్సార్ లాగా, సీఎం జగన్ లాగా చంద్రబాబును గుర్తుకు తెచ్చే పథకం ఒక్కటంటే ఒక్కటి లేదు. ఎన్నికల ముందు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు.. డబ్బు వెదజల్లి ప్రజాభిప్రాయాన్ని మార్చొచ్చనే భ్రాంతిలో మునిగి తేలుతుంటాడు. దీని కోసం ఒక నయా పెట్టుబడిదారి ముఠాను తయారు చేశాడు.” అంటూ విజయసాయి రెడ్డి ఆరోపించారు.

Tags:    

Similar News