గుంటూరు జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వట్టిచెరుకూరు మండలం కురునూతల వద్ద కారు అదుపుతప్పి వాగులో పడ్డ టవేరా కారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ప్రమాదంలో మిర్చి లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తాండ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

Update: 2020-03-01 20:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వట్టిచెరుకూరు మండలం కురునూతల వద్ద కారు అదుపుతప్పి వాగులో పడ్డ టవేరా కారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ప్రమాదంలో మిర్చి లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తాండ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

Tags:    

Similar News