జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడంటే..

దిశ,వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారిని టీఎస్ ఎన్నికల కమిషనర్ పార్థ సారథి దర్శించుకున్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహిస్తామని ఆయన మీడియాకు తెలిపారు. అయితే ఇంకా ఎన్నికల తేదీలను ఖరారు చేయలేదని ఆయన అన్నారు. నవంబర్ డిసెంబర్‌లో ఎన్నికలు ఉంటాయని ఆయన తెలిపారు.ఈ మేరకు త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన చెప్పారు.

Update: 2020-10-06 21:55 GMT

దిశ,వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారిని టీఎస్ ఎన్నికల కమిషనర్ పార్థ సారథి దర్శించుకున్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహిస్తామని ఆయన మీడియాకు తెలిపారు. అయితే ఇంకా ఎన్నికల తేదీలను ఖరారు చేయలేదని ఆయన అన్నారు. నవంబర్ డిసెంబర్‌లో ఎన్నికలు ఉంటాయని ఆయన తెలిపారు.ఈ మేరకు త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన చెప్పారు.

Tags:    

Similar News