డీబీఎల్ ఓపెన్ కాస్ట్ మైన్‌లో పెద్దపులి కలకలం

దిశ, ఆదిలాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో అటవీ జంతువులు జనారణ్యంలోకి వస్తున్నాయి. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం ఖైరిగూడా డీబీఎల్ ఓపెన్ కాస్ట్ పరిసరాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. విధులకు వెళ్తున్న ఓ జేసీబీ డ్రైవర్‌కు పెద్ద పులి కనిపించినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. కాగా, ఇటీవల హైదరాబాద్‌లోని కటేదాన్‌లోనూ చిరుత హల్‌చల్ సృష్టించిన సంగతి తెలిసిందే.

Update: 2020-05-20 10:33 GMT

దిశ, ఆదిలాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో అటవీ జంతువులు జనారణ్యంలోకి వస్తున్నాయి. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం ఖైరిగూడా డీబీఎల్ ఓపెన్ కాస్ట్ పరిసరాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. విధులకు వెళ్తున్న ఓ జేసీబీ డ్రైవర్‌కు పెద్ద పులి కనిపించినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. కాగా, ఇటీవల హైదరాబాద్‌లోని కటేదాన్‌లోనూ చిరుత హల్‌చల్ సృష్టించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News