గాంధీభవన్ ఎదుట ‘నయవంచన’ పేరిట ఫ్లెక్సీల కలకలం

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గాంధీ భవన్ ఎదుట నయవంచన పేరిట ఫ్లెక్సీలు కలకలం రేపాయి.

Update: 2024-04-25 04:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గాంధీ భవన్ ఎదుట నయవంచన పేరిట ఫ్లెక్సీలు కలకలం రేపాయి. పదేళ్ల మోసం-వందేళ్ల విధ్వంసం అంటూ.. బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణకు గత పదేళ్లలో పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వలేదని బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటునకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Similar News