ఎస్సారెస్పీ ప్రాజెక్టు నీరు విడుదల..!

దిశ బాల్కొండ : ఎగువన ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోవడంతో ఎస్పారెస్పీ వరద కాలువ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టును రెండు వేల క్యూసెక్కుల నీటిని వరద కాలువ ద్వారా మానేరు డ్యామ్‎కు విడుదల చేశారు అధికారులు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 1,091 అడుగులకు గాను, ప్రస్తుతం 1090.30 అడుగుల సామర్థ్యంతో 86 టీఎంసీల నీరు చేరుకుంది.

Update: 2020-09-10 07:06 GMT

దిశ బాల్కొండ : ఎగువన ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోవడంతో ఎస్పారెస్పీ వరద కాలువ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టును రెండు వేల క్యూసెక్కుల నీటిని వరద కాలువ ద్వారా మానేరు డ్యామ్‎కు విడుదల చేశారు అధికారులు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 1,091 అడుగులకు గాను, ప్రస్తుతం 1090.30 అడుగుల సామర్థ్యంతో 86 టీఎంసీల నీరు చేరుకుంది.

Tags:    

Similar News