కార్గో సేవలపై ఊరూర ప్రచారం

దిశ, మునుగోడు: నల్లగొండ ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు కార్గో సేవలపై వినూత్న ప్రచారం నిర్వహించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సోమవారం నల్లగొండ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు తమ బస్సుకు బ్యానర్‌తో పార్శిల్ సేవలపై జనాలకి అవగాహన కల్పించారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆర్టీసీ ఇలా కార్గో సేవలపై వినూత్న ప్రచారం నిర్వహించడంతో ప్రజలంతా ఆసక్తిగా గమనించారు.

Update: 2020-07-06 10:21 GMT

దిశ, మునుగోడు: నల్లగొండ ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు కార్గో సేవలపై వినూత్న ప్రచారం నిర్వహించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సోమవారం నల్లగొండ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు తమ బస్సుకు బ్యానర్‌తో పార్శిల్ సేవలపై జనాలకి అవగాహన కల్పించారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆర్టీసీ ఇలా కార్గో సేవలపై వినూత్న ప్రచారం నిర్వహించడంతో ప్రజలంతా ఆసక్తిగా గమనించారు.

Tags:    

Similar News