అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన లావిశెట్టి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. కాగా మృతుడు భిక్షాటన చేస్తూ… జీవనం కొనసాగించేవాడని పోలీసులు నిర్ధారించారు. అనంతరం దర్యాప్తు ప్రారభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2020-10-23 22:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన లావిశెట్టి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. కాగా మృతుడు భిక్షాటన చేస్తూ… జీవనం కొనసాగించేవాడని పోలీసులు నిర్ధారించారు. అనంతరం దర్యాప్తు ప్రారభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News